కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల అదనపు గదులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఆయన అదే పాఠశాలలో 1991- 92లో పదోతరగతిని అభ్యసించాడు. పాఠశాలకు అదనపు గదులు, కంప్యూటర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయించాడు. తన పూర్వ పాఠశాల మిత్రుల కోరిక మేరకు పాఠశాల అభివృద్ధికి కృషి చేశానని ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
'చదువుకున్న పాఠశాలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సాయం' - పాఠశాలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సాయం వార్తలు
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల అదనపు గదులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. 1991- 92 పదో తరగతి బ్యాచ్కు చెందిన ఆయన.. పాఠశాల మరమ్మతులను చేయించాడు.
!['చదువుకున్న పాఠశాలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సాయం' Krishna District Collector Imtiaj inaugurated the extra rooms of zp boys school in Kodumuru town of Kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11395315-1066-11395315-1618371922378.jpg)
కంప్యూటర్ను పరిశీలిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్