ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు: కలెక్టర్ ఇంతియాజ్ - పేదలకు ఇచ్చే స్థలాలను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచారం గ్రామంలో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. పేదలకు ఇచ్చే స్థలాల లే అవుట్లను పరిశీలించారు. నవరత్నాల హామీల అమలులో భాగంగా... ముఖ్యమంత్రి సూచనల మేరకు నివాస స్థలాలను పరిశీలించినట్లు కలెక్టర్ చెప్పారు. ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు.

Krishna Collector Visit Layouts
పేదలకు ఇచ్చే స్థలాల లే అవుట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్

By

Published : Jan 18, 2020, 11:42 PM IST

పేదలకు ఇచ్చే స్థలాల లే అవుట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details