రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. అనంతపురం జేఎన్టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్గా హేమచంద్రారెడ్డి పనిచేశారు. ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా కోనిరెడ్డి - undefined
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డిని నియమిస్తూ... ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
![ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా కోనిరెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3676987-1042-3676987-1561644879765.jpg)
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డి