ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'200 యూనిట్లలోపు విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలి'

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక.. సామాన్య ప్రజలు విద్యుత్ బిల్లు చెల్లించే స్థోమత కోల్పోయారని కేశినేని శ్వేత ఆవేదన వ్యక్తంచేశారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

By

Published : May 15, 2020, 11:44 PM IST

kesineni swetha
kesineni swetha

లాక్​డౌన్ తో రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల మీద విద్యత్ బిల్లుల భారం దారుణమని కేశినేని శ్వేత అన్నారు. నిరుపేదలను అధిక విద్యుత్ బిల్లులు ఇబ్బందిపెడుతున్నాయని అన్నారు . 200 యూనిట్లలోపు వినియోగించిన బిల్లులన్నీ మాఫీ చేసి..పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు విజయవాడలోని ఆటోనగర్ సబ్ స్టేషన్ లోని ఏడీఈ, ఏఈని కలిసి వినతి పత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details