ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజల కోసం పనిచేయండి.. పాలకుల కోసం కాదు' - latest news of amaravathi capital issue

రాజధాని అమరావతి కోసం నిరసన చేస్తున్న మహిళల పట్ల రాష్ట్ర పోలీసుల తీరును విజయవాడ ఎంపీ కేశినేని నాని తప్పుబట్టారు. అమానుషంగా 3 వేల మంది మహిళలను మగ పోలీసులతో కొట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సేవ్ అమరావతి' పేరుతో విజయవాడలో ఏర్పాటు చేసిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకునే వరకూ... పోరాటం ఆగదని కేశినేని హెచ్చరించారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని పాలకుల కోసం కాదని సూచించారు.

kesi neni nani fire on ap ploice behavior on capital women's
రాష్ట్ర పోలీసులపై మండిపడ్డ కేశినేని నాని

By

Published : Jan 12, 2020, 4:20 PM IST

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కేశినేని

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details