ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా బలపరిచిన అభ్యర్థికే ఓట్లు వేయించాలి' - ఎమ్మెల్యే జోగి రమేశ్ తాజా వార్తలు

వైకాపా బలపర్చిన అభ్యర్థినే గెలిపించాలని... వాలంటీర్లకు కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ హుకుం జారీచేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు.

వైకాపా బలపరిచిన అభ్యర్థికే ఓట్లు వేయించాలి
వైకాపా బలపరిచిన అభ్యర్థికే ఓట్లు వేయించాలి

By

Published : Feb 14, 2021, 6:39 PM IST

వైకాపా బలపరిచిన అభ్యర్థికే ఓట్లు వేయించాలి

కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ పంచాయతీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. గూడూరు మండలం తరకటూరు గ్రామంలో వైకాపా బలపర్చిన అభ్యర్థినే గెలిపించాలని వాలంటీర్లకు హుకుం జారీచేశారు. వాలంటీర్ల పరిధిలో ఉన్న 50 కుటుంబాలతో తాము బలపరిచిన అభ్యర్థి గుర్తుకే ఓటు వేయించాలని ఆదేశాలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details