సింగ్నగర్లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
సింగ్నగర్లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు - సింగ్ నగర్లో జనతా కర్ఫ్యూ వార్తలు
జనతా కర్ఫ్యూలో భాగంగా విజయవాడలో నగర శివారులోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనాలు తిరగక రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
![సింగ్నగర్లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు janatha karfu at vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6505431-92-6505431-1584885578744.jpg)
విజయవాడలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
జనతా కర్ఫ్యూ సందర్భంగా విజయవాడ నగర శివారు సింగ్నగర్, పాయకాపురంలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచే ప్రజలంతా ఇంటి నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా కర్ఫ్యూను పాటించారు.