దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మానవమృగాళ్లకు దిశ నిందితుల ఎన్కౌంటర్ కనువిప్పు కావాలని ఉద్ఘాటించారు. ఇకనుంచైనా ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి బహిరంగ శిక్షలు అమలు చేయాలని సూచించారు.
'మానవ మృగాళ్లకు ఎన్కౌంటర్ కనువిప్పు కావాలి' - pavan kalyan talks on disha
దిశ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. దిశ ఉదంతం కనువిప్పు కావాలని తెలిపారు.
!['మానవ మృగాళ్లకు ఎన్కౌంటర్ కనువిప్పు కావాలి' Janasena chief Pawan Kalyan responded to the disha inccident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5286531-1093-5286531-1575614950417.jpg)
దిశ ఉదంతం కనువిప్పు కావాలి..పవన్ కల్యాణ్