కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "జగనన్న విద్యా కానుక" ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. జగనన్న విద్యా కానుక ద్వారా అందజేసిన యూనిఫామ్ను ధరించి విద్యార్థులు సందడి చేశారు.
పెనుగంచిప్రోలులో జగనన్న విద్య కానుక ప్రారంభం - పెనుగంచిప్రోలులో జగనన్న విద్య కానుక వార్తలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జగనన్న విద్య కానుక కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు.
![పెనుగంచిప్రోలులో జగనన్న విద్య కానుక ప్రారంభం jagananan vidya kanuka started at penuganchiprolu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9114178-191-9114178-1602252759311.jpg)
పెనుగంచిప్రోలులో జగనన్న విద్య కానుక ప్రారంభం