ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 13, 2019, 8:04 AM IST

Updated : Dec 13, 2019, 12:50 PM IST

ETV Bharat / state

గవర్నర్​తో ఇండియన్ కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ భేటీ

విజయవాడ రాజ్​భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​తో ఇండియన్ కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ వి.ఎస్.పతానీయ సమావేశమయ్యారు.

Indian Coast Guard Additional Director General Meeting with the Governor at raj bhavan
గవర్నర్​తో ఇండియన్ కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ సమావేశం

గవర్నర్​తో ఇండియన్ కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ సమావేశం

విజయవాడ రాజ్​భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో ఇండియన్ కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ వి.ఎస్.పతానీయ సమావేశమయ్యారు. మారిటైమ్ సెక్యూరిటీ అంశాలపై కోస్ట్ గార్డ్ అధికారులు గవర్నర్​తో చర్చించారు. "హబ్ అండ్ స్పోక్" భావనను సమర్థవంతంగా స్థాపించడానికి కోస్ట్ గార్డ్ మెరైన్... పోలీసులతో కలిసి ఎలా పని చేయబోతుందో వివరించారు. మత్స్యకారుల భద్రతా సమస్య, ప్రకృతి విపత్తు సమయంలో జారీచేసే హెచ్చరికలను ఈ సమావేశంలో చర్చించారు.

Last Updated : Dec 13, 2019, 12:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details