ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2020, 10:26 PM IST

ETV Bharat / state

మైలవరంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

కృష్ణా జిల్లా మైలవరంలో అక్రమంగా తరలిస్తున్న 502 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు.

మైలవరంలో ఆంధ్రా తెలంగాణ సరిహద్దుల్లో అక్రమ మద్యం పట్టివేత
మైలవరంలో ఆంధ్రా తెలంగాణ సరిహద్దుల్లో అక్రమ మద్యం పట్టివేత

రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అక్రమ మద్యం రవాణా జోరుగా సాగుతోంది. కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న 502 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి 4 ద్విచక్రవాహనాలు సీజ్ చేశారు. మొత్తం 92 వేల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందికి ఎక్సైజ్ సీఐ పెద్దిరాజు రివార్డు అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details