ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"రహదారులను ఆక్రమిస్తే కఠిన చర్యలు" - undefined

వాహనదారులకు ఇబ్బంది కలిగేలా జాతీయ రహదారల వెంబడి చిరువ్యాపారాలు వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నందిగామ డీఎస్పీ ఏవి రమణ మూర్తి హెచ్చరించారు.

రహాదారులకు ఆక్రమించి వ్యాపారం చేస్తే చర్యలు తప్పవు

By

Published : Jul 28, 2019, 7:45 AM IST

జాతీయ రహదారిని ఆక్రమించి వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని నందిగామ డీఎస్పీ ఏవి రమణ మూర్తి హెచ్చరించారు. కృష్ణాజిల్లా కంచికంచర్లలో జాతీయరహదారిని పోలీసులతో కలిసి పరీశిలించారు. చిరువ్యాపారం చేసుకునేవారు, దుకాణాదారులు రోడ్లను ఆక్రమించరాదని సూచించారు. తల్లి తండ్రులు పిలల్లకు వాహనాలు ఇచ్చేసమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. మైనర్​లకు వాహనాలు ఇస్తే తల్లితండ్రులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

రహాదారులకు ఆక్రమించి వ్యాపారం చేస్తే చర్యలు తప్పవు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details