ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తుల తాకిడి - ఇంద్రకీలాద్రిపై భక్తుల కోలాహలం

విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.

huge people visit to vijayawada indrakiladri temple
అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు

By

Published : Dec 1, 2019, 4:16 PM IST

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తుల తాకిడి

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులతో ఇంద్రకీలాద్రి కిటికిటలాడుతోంది. ఉచిత దర్శనం క్యూలైన్లతోపాటు... రూ.100, రూ.300 టిక్కెట్ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అమ్మవారి దర్శనానికి గంటకుపైగా సమయం పడుతోంది.

ABOUT THE AUTHOR

...view details