ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 16, 2020, 4:21 PM IST

ETV Bharat / state

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారికి దాతల సాయం

కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారికి స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

helping to poor people
helping to poor people

కృష్ణా జిల్లా విజయవాడలో డాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం చేస్తున్నారు ప్రింటర్స్ & బైండర్స్ యూనియన్ సంస్థలు. నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. కార్మికులకు, పేదలకు దాతలు సహాయం అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details