ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో 20 వేలు విలువైన గుట్కాల పట్టివేత - gatka seized news in krishna

తెలంగాణ నుంచి రాష్ట్రానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లును కృష్ణా జిల్లా గరికపాడు చెక్​పోస్ట్ వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆర్టీసీ బస్సులో 20 వేలు విలువ చేసే గుట్కా పట్టివేత
ఆర్టీసీ బస్సులో 20 వేలు విలువ చేసే గుట్కా పట్టివేత

By

Published : Nov 9, 2020, 1:49 PM IST



కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సుమారు 20 వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details