ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు - విజయవాడలో కృష్ణాష్టమి వేడుకలకు మంత్రి వెల్లంపల్లి హజరు

శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకుని విజయవాడ వేదిక కల్యాణ మండపంలో శ్రీకృఘ్ణడికి దేవదాయశాఖమంత్రి శ్రీనివాసరావు అభిషేకాలు నిర్వహించారు. ప్రజలు కరోనా మహమ్మారి బారినపడకుండా ఉండాలని తాను దేవున్ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

విజయవాడలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
విజయవాడలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

By

Published : Aug 12, 2020, 10:01 AM IST

విజయవాడలోని వేదిక కల్యాణ మండపంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైకాపా నేతలు బొప్పన భవకుమార్‌, దేవినేని అవినాష్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన్మాష్టమిని పురస్కరించుకుని అభిషేకాలు నిర్వహించారు. కృష్ణుని కీర్తనలు పాడారు. ప్రజలు కరోనా బారినపడకుండా ఉండాలని తాను దేవున్ని కోరుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి అన్నారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details