ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మూడు రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు' - 3 రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పరిపాలన వికేంద్రీకరణకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎఫ్ఎస్ఎమ్ఈ తెలిపిందగి. కృష్ణా జిల్లా విజయవాడలో సమావేశమైన ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్​ప్రైజెస్ ఇండియా ఐకాస సభ్యులు వైకాపా ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. 3 రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

3 capitals support meeting in vijayawada
3 రాజధానులకు మద్దతు ఇచ్చిన ఎఫ్ఎస్ఎమ్ఈ

By

Published : Jan 25, 2020, 9:12 PM IST

'మూడు రాజధానులకు ఎఫ్ఎస్ఎమ్ఈ సంపూర్ణ మద్దతు'

ABOUT THE AUTHOR

...view details