కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెంలో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గోరినేని విశ్వేశ్వరరావు అనే వ్యక్తితో పాటు.. 4 కోతులు మృత్యువాతపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడటమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతానికి.. ఓ వ్యక్తి, 4 మూగ జీవులు బలి - electric shocks deaths in vijayawada news
విద్యుదాఘాతానికి గురై వ్యక్తితోపాటుగా నాలుగు కోతులు మృత్యువాతపడ్డ ఘటన గన్నవరం మండలం గోపవరపుగూడెంలో జరిగింది. విద్యుత్ తీగలు తెగిపడటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![విద్యుదాఘాతానికి.. ఓ వ్యక్తి, 4 మూగ జీవులు బలి man dead by the electric shock](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9451795-134-9451795-1604652465631.jpg)
విదుదాఘాతుకానికి వ్యక్తితోపాటు నాలుగు మూగ జీవులు మృతి