ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోడె ప్రసాద్ వెంచర్​పై వివాదం - crda

మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్​కు చెందిన వెంచర్.. అనధికారమంటూ సీఆర్డీఏ అధికారులు ఆరోపించారు. గతంలో లేని వివాదాన్ని.. ఇప్పుడు ఎందుకు సృష్టిస్తున్నారంటూ ప్రసాద్.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంచర్‌ను ధ్వంసం చేస్తున్న సీఆర్డీయే అధికారులు

By

Published : Aug 7, 2019, 11:58 AM IST

అధికారులను నిలదీస్తున్న మాజీ ఎమ్మెల్యే

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో.. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కు చెందిన ఓ వెంచర్.. అనధికారికంగా వేశారంటూ సీఆర్డీఏ అధికారులు అభ్యంతరం చెప్పారు. అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బోడె ప్రసాద్.. గతంలో తక్కువ ధరకే భూమిని కొని.. తక్కువ ధరకే పేదలకు అమ్మినట్టు చెప్పారు. ఈ వెంచర్ అనధికారికం కాదని చెప్పడమే కాక.. రిజిస్ట్రేషన్ పత్రాలనూ చూపించారు. కక్ష పూరితంగానే తన వెంచర్ పైకి అధికారులను పంపించారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details