పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని తన నివాసంలో మాజీ మంత్రి పీతల సుజాత 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్డౌన్ కారణంగా పేదలకు రూ.5వేలు చెల్లించటంతో పాటు అన్నా కాంటీన్లు, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ పార్టీ కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి పీతల సుజాత నిరాహార దీక్ష - తెదేపా నేత పీతల సుజాత వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మాజీ మంత్రి పీతల సుజాత 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. పేదలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.
![మాజీ మంత్రి పీతల సుజాత నిరాహార దీక్ష former minister peethala sujatha hunger strike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6855037-560-6855037-1587289981967.jpg)
మాజీమంత్రి పీతల సుజాత నిరాహార దీక్ష