విజయవాడ పాతబస్తీలో నిరుపేదలకు, కార్మికులకు, అనాథలకు సురేష్ రాజ్ పురోహిత్ మిత్రబృందం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ఇలా పేదలకు సహాయం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
సురేష్రాజ్ పురోహిత్ మిత్రబృందం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం - vijayawada latedt news
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఫలితంగా నిరుపేదలు, వలసకూలీలు, కార్మికులు ఉపాధి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితిని గమనించి కొందరు తమ వంతు సహాయం అందిస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

సురేష్రాజ్ పురోహిత్ మిత్రబృందం ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం