ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి - అవనిగడ్డలో చెరువులో పడి బాలుడు మృతి

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన ఘటన అవనిగడ్డలోని వేకనూరు గ్రామంలో జరిగింది.

చెరువులో పడి బాలుడు మృతి
చెరువులో పడి బాలుడు మృతి

By

Published : Dec 9, 2019, 4:22 AM IST

అవనిగడ్డ మండలం, వేకనూరు గ్రామంలో విషాదం జరిగింది. యర్రంశెట్టి జయశ్రీ సూర్య అనే ఏడుఏళ్ల బాలుడు... ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మంచినీటి చెరువులో పడి మృతి చెందాడు.

చెరువులో పడి బాలుడు మృతి

ఇది జరిగింది

చెరువు వద్ద గేటుకు తాళం వేయటం మరిచిపోయారు. బాలుడు తెలియక చెరువులో పడిపోయాడు. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సూర్య మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇవీ చదవండి

దిల్లీ ప్రమాదంలో 43 మంది మృతి.. భవన యజమాని అరెస్టు

ABOUT THE AUTHOR

...view details