..
కంచికచర్లలో రైతుల రిలే నిరాహార దీక్ష - అమరావతి రైతుల ధర్నా వార్తలు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కృష్ణా జిల్లా కంచికచర్లలో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. 'మూడు రాజధానులు వద్దు - ఒకటే ముద్దు' అంటూ రైతన్నలు డిమాండ్ చేశారు. కేవలం కక్షపూరితంగా సీఎం అమరావతిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని అది విరమించుకోవాలన్నారు.
కంచికచర్లలో రైతులు రిలే నిరాహార దీక్ష