ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 22, 2020, 4:40 PM IST

ETV Bharat / state

కలెక్టర్​ ఇంతియాజ్​ను కలిసిన రైతు సంఘం నాయకులు

హెచ్‌పీసీఎల్‌ పైపులైను రైతులకు నష్టపరిహారం పెంచే విషయంపై... రైతు సంఘం ప్రతినిధులు, బాధిత రైతులు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ని కలిశారు. వారి సమస్యలను కలెక్టర్‌ విన్నవించి పరిష్కరించాలని కోరారు.

farmers meet collectore inthiyaj
కలెక్టర్​ ఇంతియాజ్​ను కలిసిన రైతు సంఘం నాయకులు

రైతు సంఘం ప్రతినిధులు, రైతులు కృష్ణా జిల్లా కలెక్టర్​ ఇంతియాజ్​ను కలిశారు. రైతులు తమ సమస్యలు కలెక్టర్​కు వివరించి పరిష్కరించాలని కోరారు. హెచ్​పీసీఎల్​ పైపులైన్​ రైతులకు నష్టపరిహారం పెంచే విషయమై కలెక్టర్​తో రైతు సంఘం ప్రతినిధులు చర్చించారు. బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని కలెక్టర్​ ఇంతియాజ్​ను కోరారు.

ABOUT THE AUTHOR

...view details