కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముదిరాజు పాలెంలో విషాదం జరిగింది. ఓ రైతు పొలానికి నీళ్లు పెడుతున్న సమయంలో కరెంట్ షాక్కు గురయ్యాడు. దీంతో అన్నదాత అక్కడికక్కడే మృతి చెందాడు.
FARMER DEAD: పొలానికి నీళ్లు పెడుతుండగా..విద్యుత్ షాక్కు గురై.. - farmer dies on a farm in Mudiraju Palem
పొలానికి నీళ్లు పెడుతుండగా..విద్యుత్ షాక్కు గురై రైతు మృతి చెందాడు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముదిరాజుపాలెంలో ఈ ఘటన జరిగింది.
విద్యుత్ షాక్