ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శివపురంలో విషాదం.. విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యూదాఘాతంతో రైతు మరణించిన ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది. పొలం పనులు చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు.

By

Published : Dec 20, 2020, 3:22 PM IST

Farmer dies of electric shock
విద్యుదాఘాతంతో రైతు మృతి

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివపురంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందారు. తుమ్మల వెంగళరావు అనే రైతు పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. దాంతో ఆయన అక్కడికకక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ABOUT THE AUTHOR

...view details