ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదలు, కూలీలకు ప్యాకేజీతో ఉపయోగం లేదు' - central finance minister nirmala sitharaman

వలస కార్మికులు, కూలీలు, చిరు వ్యాపారులతో పాటు పట్టణ పేదలు, రైతులకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. 9 విభాగాలకు కేటాయింపులు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విజయవాడ నుంచి గ్రామీణాభివృద్ధి, సామాజిక విశ్లేషకులు బుడ్డిగ జమిందార్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.

గ్రామీణాభివృద్ధి, సామాజిక విశ్లేషకులు బుడ్డిగ జమిందార్‌తో మా ప్రతినిధి ముఖాముఖి
గ్రామీణాభివృద్ధి, సామాజిక విశ్లేషకులు బుడ్డిగ జమిందార్‌తో మా ప్రతినిధి ముఖాముఖి

By

Published : May 16, 2020, 8:25 AM IST

గ్రామీణాభివృద్ధి, సామాజిక విశ్లేషకులు బుడ్డిగ జమిందార్‌

ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా రెండో రోజు మరో 9 రంగాలకు ఊతం కలిగించే చర్యలను కేంద్రం ప్రకటించింది. ఇందులో వలస కార్మికులు, కూలీలు, చిరువ్యాపారులు, పట్టణ పేదలు, రైతులు ఉన్నారు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక చర్యలు ఆయా వర్గాలకు ఏ మేరకు మేలు చేస్తాయనే అంశంపై.. గ్రామీణాభివృద్ధి, సామాజిక విశ్లేషకులు బుడ్డిగ జమిందార్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇవీ చదవండి:

'వలస కార్మికుల సమస్యలకు ప్రభుత్వాలదే బాధ్యత'

ABOUT THE AUTHOR

...view details