ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరంలో మద్యం దుకాణాల తనిఖీ - excise-officers-checks-at-milestone

కృష్ణా జిల్లా మైలవరంలో లాక్​డౌన్ తరుణంలో మూసివేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. కలెక్టర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

excise-officers-checks-at-milestone
మైలవరంలో మద్యం దుకాణాల తనిఖీ

By

Published : Apr 12, 2020, 3:12 PM IST

కృష్ణా జిల్లా మైలవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. లాక్​డౌన్ తరుణంలో గత నెలలో మూసివేసిన మద్యం దుకాణాలను కలెక్టర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టీనట్లు సీఐ పెద్దిరాజు తెలిపారు. దుకాణంలో నిల్వ ఉన్న స్టాకును సరిచూసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:తీవ్ర ఇబ్బందుల్లో ఆటో కార్మికులు

ABOUT THE AUTHOR

...view details