ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదో తరగతి పరీక్ష కేంద్రాల పరిశీలన - exam results latest

లాక్​డౌన్​ సడలింపులతో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని 2 పరీక్ష కేంద్రాలను అధికారులు పరిశీలించారు.

Examination of Postgraduate
పదోతరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలన

By

Published : May 18, 2020, 3:00 PM IST

పదో తరగతి పరీక్షా కేంద్రాలను కోడూరు మండల ఎంఈఓ రామదాసు పరిశీలించారు. మండలంలో మొత్తం 350 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒక్కో గదికి 12 మంది విద్యార్ధులను మాత్రమే అనుమతించనున్నారు. బెంచ్​కు ఒక్క విద్యార్థికి మాత్రమే కేటాయించినట్లు ఎంఈఓ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details