ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీలను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారు' - ex minister about fisher man

బీసీలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్... మోసం చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

' ముఖ్యమంత్రి మోసం చేశారు'

By

Published : Nov 22, 2019, 11:07 PM IST

మాజీమంత్రి కొల్లు రవీంద్ర

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి బీసీలను ఆదుకుంటామని హామీ ఇచ్చి... మోసం చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మత్స్యకారులకు అరకొరా నిధులిచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించటం దుర్మార్గమని మండిపడ్డారు. తెదేపా హాయాంలో మత్స్యకారులను ఆదుకున్నామని వివరించారు. వారికోసం బడ్జెట్​లో రూ.339 కోట్లు కేటాయించిన గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details