ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 1, 2020, 5:02 PM IST

ETV Bharat / state

గన్నవరంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు

గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాలలో కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ పీడీ, గన్నవరం తహసీల్దార్​తో పాటు వైద్యుడు కిశోర్ కుమార్ పలువురు అధికారులు అక్కడికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Establishment of Quarantine Center at Gannavaram
గన్నవరంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు

గన్నవరంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు

కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాలలో కోవిడ్-19 క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 87 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మత ప్రార్ధనల నిమిత్తం ఢిల్లీ వెళ్లిన 20 మంది ఎవరెవరిని కలిశారో వారిని గన్నవరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

ఇదీ చూడండి:సీఎం సహాయనిధికి పలువురు విరాళాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details