ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : May 6, 2020, 4:44 PM IST

లాక్​డౌన్​తో రాష్ట్రవ్యాప్తంగా వలస కూలీలు ఎక్కడికక్కడే చిక్కుకున్నారు. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులు గమనించి కొందరు దాతలు సహాయం చేస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.

Essential needs distribution for migrant labors in krishna district
వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ

కృష్ణా జిల్లా గన్నవరం మండలం వేరపనేనిగూడెం పారిశ్రామిక వాడలో లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పద్మశ్రీ నిత్యావసరాలు అందజేశారు. సత్వరమే ప్రభుత్వం వారిని స్వరాష్ట్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details