తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణులైన ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మెదటి విడత ప్రక్రియ జులై 12 తో ముగియనుంది. పూర్తి వివరాలను ఈనెల 24 న tseamcet.nic.in వెబ్సైట్లో పొందుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
షెడ్యూల్ ఇదిగో...
గడువు | ప్రక్రియ |
24 నుంచి జులై1 | ప్రాథమిక సమాచారం పూర్తి చేయటం, ప్రాసెసింగ్ రుసుం చెల్లించటం, ధ్రువపత్రాల పరిశీలనకు సహాయ కేంద్రాన్ని, తేదీని, సమయాన్ని ఎంపికచేసుకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవటం |
27 నుంచి జులై 3 | ధ్రువ పత్రాల పరిశీలన |
27 నుంచి జులై 4 | కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్లు ఇచ్చుకోవటం |
జులై 6న | సీట్ల కేటాయింపు |
జులై 6 నుంచి 12 |