ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను బుధవారం ఉదయం 10.30గంటలకు విడుదల చేయనున్నారు. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను వెల్లడి చేయనున్నారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు.
EAPCET RESULTS: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు రేపు - ap news
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను రేపు విడుదల కాబోతున్నాయి. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
![EAPCET RESULTS: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు రేపు eapcet-engineering-results-release-tomorrow](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12990640-thumbnail-3x2-eapcet.jpg)
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు రేపు
రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు. మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:Inter online admissions: ప్రస్తుత విద్యా సంవత్సరానికి పాత విధానమే: హైకోర్టు