ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుర్గమ్మ సేవలో తరించేందుకు తరలివస్తున్న జనం

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

By

Published : Jul 14, 2019, 6:45 PM IST

శాకంబరి ఉత్సవాలు

దుర్గమ్మ సేవలో తరించాలంటూ వస్తున్న భక్తులు

ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుక జరిగే మూడు రోజుల పాటు అమ్మవారికి, ఆలయ ప్రాంగణం సైతం కూరగాయలు, ఆకుకూరలతో కళకళలాడుతూ ఉంటుంది. అలంకారం కోసం ఉపయోగించే కూరగాయల మాలలు సిద్ధం చేయడంలో సేవకులు నిమగ్నమయ్యారు. మూడు రోజుల పాటు శాకంబరి రూపంలో అభయమిచ్చే దుర్గమ్మకు సేవ చేసుకునేందుకు వచ్చిన సేవకులపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రహల్య అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details