ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మెరుగైన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం తెస్తాం'

By

Published : Sep 18, 2019, 7:24 PM IST

పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని..ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు.

అంజద్ బాషా

పేద విద్యార్థుల ఉన్నత చదువులకోసం ప్రభుత్వం కృషి

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పేద విద్యార్థులకు అమలు చేసిన ఫీజు రియంబర్స్ మెంట్ పథకం కంటే,మెరుగైన విధానంతో కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు..ఉపముఖ్యమంత్రి అంజద్ బాష తెలిపారు.విజయవాడలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన వృత్తి విద్య నైపుణ్యత అంశంపై నిర్వహించిన కార్యశాలకు ఆయన హజరైయ్యారు.విద్యార్థుల చేతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేల రూపాయల ఆర్ధిక సాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details