ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పేషియల్ ప్లానింగ్ ద్వారా రెట్టింపు చేపల ఉత్పత్తి: సీఎంఎఫ్ఆర్ఐ - national fisheries latest News

కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో స్పేషియల్ ప్లానింగ్ పద్ధతిలో చేపలు, రొయ్యలను రెట్టింపు స్థాయిలో ఉత్పత్తి చేసే అవకాశం ఉందని సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్లూ రెవల్యూషన్​లో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

స్పేషియల్ ప్లానింగ్ ద్వారా రెట్టింపు చేపల ఉత్పత్తి : సీఎంఎఫ్ఆర్ఐ
స్పేషియల్ ప్లానింగ్ ద్వారా రెట్టింపు చేపల ఉత్పత్తి : సీఎంఎఫ్ఆర్ఐ

By

Published : Apr 13, 2021, 9:43 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న సముద్ర తీర ప్రాంతంలో బ్లూ గ్రోత్ ఎకానమీలో భాగంగా స్పేషియల్ ప్లానింగ్ చేయనున్నట్లు కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్​ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం గుజరాత్ తీరంలో ఈ స్పేషియల్ ప్లానింగ్​ను ముగించామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉందని స్పష్టం చేశారు.

స్పేషియల్ ప్లానింగ్ ద్వారా రెట్టింపు చేపల ఉత్పత్తి : సీఎంఎఫ్ఆర్ఐ

'రెట్టింపు చేసేందుకు కృషి'

గుజరాత్​లో 7.5 లక్షల టన్నుల సముద్ర మత్స్య సంపద ఉత్పత్తి అవుతోందని.. స్పేషియల్ ప్లానింగ్ ద్వారా ఈ ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా ఏపీ సముద్ర తీర ప్రాంతంలోనూ చేపల సాగుకు పుష్కలంగా అవకాశాలున్నాయని చెబుతున్న సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్​ శాస్త్రవేత్త​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

స్పేషియల్ ప్లానింగ్ ద్వారా రెట్టింపు చేపల ఉత్పత్తి : సీఎంఎఫ్ఆర్ఐ

ఇవీ చూడండి : సీఎం ప్రోద్భలంతోనే చంద్రబాబుపై దాడులు: కళా

ABOUT THE AUTHOR

...view details