ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 17, 2020, 9:28 PM IST

ETV Bharat / state

ఏపీయూడబ్యూజే 63వ వార్షికోత్సవం.. రోగులకు పండ్లు పంపిణీ

కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్యూజే) 63 వ వార్షికోత్సవం నిర్వహించారు.

Distribution of fruits to patients on the occasion of 63rd anniversary of APUWJ
ఏపియుడబ్యూజె 63వ వార్షికోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

కృష్ణా జిల్లా మైలవరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపియూడబ్యూజే) 63 వ వార్షికోత్సవం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు సారథ్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సి.ఐ శ్రీను, వైద్యులు శరత్ చంద్ర , శివప్రసాద్ ల చేతుల మీదుగా వారికి అందించారు. యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details