కృష్ణా జిల్లా మొవ్వ మండలం బార్లపూడి పంట కాలవలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
బార్లపూడి పంట కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం - కృష్ణా జిల్లా మొవ్వలో మృతదేహం లభ్యం
పంట కాలువలో మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం బార్లపూడిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహం లభ్యం