ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంచనాల కోసమే చిత్రీకరణ..ఎలాంటి కుట్ర లేదు'

చంద్రబాబు నివాసంపై డ్రోన్​తో చిత్రీకరించిన వ్యవహారంపై డీజీపీ స్పందించారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదన్న.. భవిష్యత్​లో డ్రోన్​ ఉపయోగించాలంచే పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

By

Published : Aug 19, 2019, 6:51 PM IST

dgp

అంచనాలకోసమే చిత్రీకరించాం-ఎటువంటి కుట్రలేదు : డీజీపీ

వరద అంచనాల కోసమే డ్రోన్‌తో దృశ్యాలు చిత్రీకరించారని.. ఇందులో ఎలాంటి కుట్ర లేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. జలవనరులశాఖ, పోలీసుల మధ్య సమన్వయ లోపం వల్లే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇకపై డ్రోన్‌ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పదన్న డీజీపీ... ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details