ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్టీఆర్​ విగ్రహానికి దేవినేని ఉమా పాలాభిషేకం

గొల్లపూడి సెంటర్​లో ఎన్టీఆర్​ విగ్రహానికి తెదేపా సీనియర్ నాయకులు దేవినేని ఉమా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి తెదేపా శ్రేణులు భారీగా హాజరయ్యారు.

By

Published : Jan 19, 2021, 8:58 PM IST

Published : Jan 19, 2021, 8:58 PM IST

ntr statue anointing milk by devineni uma
ఎన్టీఆర్​ విగ్రహానికి దేవినేని ఉమా పాలాభిషేకం

పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమా గొల్లపూడి చేరుకున్నారు. గొల్లపూడి సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details