ఎన్నికల్లో తెదేపా ధర్మయుద్ధం చేసింది:దేవినేని అవినాశ్
ఓటమిపై తొలిసారి స్పందించిన అవినాశ్.. ఏమన్నారంటే! - gudivada
గుడివాడ నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు దేవినేని అవినాశ్. ఫలితాల అనంతరం ఆయన తొలిసారి స్పందించారు. తన గెలుపు కోసం పోరాడిన ప్రతి ఒక్క కార్యకర్తకు రుణపడి ఉంటానన్నారు.

ఎన్నికల్లో తెదేపా ధర్మయుద్ధం చేసింది:దేవినేని అవినాశ్