ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2019, 6:18 PM IST

Updated : Jul 4, 2019, 6:32 PM IST

ETV Bharat / state

డిసెంబర్ 12నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

ఈ ఏడాది డిసెంబర్​ 12 తేదీ నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మెుత్తం 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్ష తేదీ వివరాలు
12 - 12- 2019
13 - 12- 2019
15 - 12- 2019
17 - 12- 2019
19 - 12- 2019
21- 12- 2019
23- 12- 2019
Last Updated : Jul 4, 2019, 6:32 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details