ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పునరుద్దరించకుంటే... ఆందోళనలు తీవ్రతరం చేస్తాం' - పెన్షన్ల తొలగింపుపై విజయవాడలో సీపీఎం నిరసన

అర్హులైన వారి పింఛన్లు తొలగించటాన్ని నిరసిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వృద్ధులు, మహిళలు నిరసన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుపేదలైన వారి పెన్షన్​లు తొలగించటాన్ని సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరూవు తప్పుబట్టారు. తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని.. లేకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

cpm agitaiton on pension cancellation in vijayawada
పెన్షన్లు పునరుద్ధరించాలని ఆందోళన

By

Published : Feb 7, 2020, 2:09 PM IST

పెన్షన్లు పునరుద్ధరించాలని ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details