నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం - counciling
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో కౌన్సెలింగ్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు.
![నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4047493-421-4047493-1565001078554.jpg)
నూజివీడు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం
నూజివీడు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రారంభం
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల పేద విద్యార్థులకు సాంకేతికపరమైన వైజ్ఞానిక విద్యను అందించే లక్ష్యంతో ట్రిపుల్ ఐటీ ముందుకెళ్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 14,265 మంది, ప్రైవేట్ పాఠశాల నుంచి 21,791 మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి వివరించారు.