కృష్ణాజిల్లా మైలవరంలో స్థానిక లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజీ నందు ఏర్పాటు చేసిన క్వారం టైన్ సెంటర్ వద్ద పోలీస్,పంచాయతీ,వైద్య సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది, విలేకర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో ఎటువంటి పాజిటివ్ కేస్ లు రాలేదని , ఇదే విధంగా తగు జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని దూరం చేయవచ్చని మెడికల్ అధికారి నరేష్ తెలిపారు.
మైలవరంలో పోలీసులకు కరోనా పరీక్షలు - corona news in mylavaram
కృష్ణాజిల్లా మైలవరంలో కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు,రెవెన్యూ శాఖ సిబ్బందికి,విలేకర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
![మైలవరంలో పోలీసులకు కరోనా పరీక్షలు corona tests in krishna dst mylavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7128712-272-7128712-1589024073945.jpg)
corona tests in krishna dst mylavaram