ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పామర్రు, అడ్డాడ జడ్పీ పాఠశాలల్లో కరోనా కేసులు

By

Published : Nov 6, 2020, 3:53 PM IST

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. పామర్రు‌, అడ్డాడ జడ్పీ హైస్కూల్​లో ఇద్దరు విద్యార్థుల చొప్పున కొవిడ్ బారిన పడ్డారు.

పామర్రు జడ్పీ పాఠశాలలో మరో ఇద్దరికి కరోనా
పామర్రు జడ్పీ పాఠశాలలో మరో ఇద్దరికి కరోనా

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణైంది.

మరో ఇద్దరు విద్యార్థులకు..

పామర్రు మండల పరిధిలోని అడ్డాడ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో మరో ఇద్దరు విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. కరోనా వ్యాప్తి సమాచారంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నట్లు పాఠశాల సిబ్బంది పేర్కొన్నారు.

ఇవీ చూడండి : ప్రైవేటు సంస్థల చేతికి ఇసుక రీచ్​లు.. అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?

ABOUT THE AUTHOR

...view details