కృష్ణా జిల్లా గన్నవరం రాజీవ్నగర్ కాలనీలో ఘర్షణ జరిగింది. పేకాటలో తలెత్తిన వివాదంలో పరస్పరం ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకోగా నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
గన్నవరంలో పేకాటరాయుళ్ల మధ్య వివాదం.. పరస్పర దాడి - గన్నవరం క్రైం న్యూస్
పేకాట వివాదంలో నెలకొన్న ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగింది.
![గన్నవరంలో పేకాటరాయుళ్ల మధ్య వివాదం.. పరస్పర దాడి conflict-on-two-people-at-gannavaram-krishna-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12173869-605-12173869-1623990851533.jpg)
పేకాటలో వివాదం... ఇద్దరు వ్యక్తుల పరస్పర దాడి