మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కన్నబాబు(minister kannababu) తెలిపారు. మార్చి నుంచి ఏడాదిలోగా ఆహార శుద్ధి యూనిట్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అన్నారు.
minister kannababu: మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన - ఆహార శుద్ధి యూనిట్లు
మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కన్నబాబు(minister kannababu) తెలిపారు. అప్పటి నుంచి ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేస్తామని అన్నారు.
![minister kannababu: మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన మంత్రి కన్నబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12872703-thumbnail-3x2-kkk.jpg)
మంత్రి కన్నబాబు
అంతేకాకుండా రైతుకు రెట్టింపు ఆదాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:CM JAGAN: 'కొవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే కఠిన చర్యలు'