ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తానా ఫౌండేషన్ సహకారంతో సరకుల పంపిణీ - నందిగామలో లాక్ డౌన్

కృష్ణా జిల్లా నందిగామలో తానా పౌండేషన్  ప్రతినిధులు పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తానా పౌండేషన్  ప్రతినిధులు తాళ్లూరి జయశేఖర్, వాసి రెడ్డి వంశీల సహకారంతో అందించిన సరకులను మాజీ ఎమ్మెల్యే సౌమ్య పేదలకు అందించారు.

commodities to poor people by tana foundation
తానా పౌండేషన్ సహకారంతో నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : May 23, 2020, 5:32 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో తానా ఫౌండేషన్ ప్రతినిధులు తాళ్లూరి జయశేఖర్, వాసి రెడ్డి వంశీల సహకారంతో కూరగాయలు, నిత్యావసర సరకులను మాజీ ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ చేశారు.

వాసిరెడ్డి నరసింహారావు, వాసిరెడ్డి సీతాపతి, స్వర్ణలత పాల్గొన్నారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా.. సరకులను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వాణిజ్య మండలి అధ్యక్షుడు యేచూరి రామకృష్ణ పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details